29, మే 2013, బుధవారం

పాహి రామప్రభో - 121

తే.గీ. ఆ అయోధ్యను రత్నసింహాసనమున
నగవులీనుచు కొలువుండి జగములేలు
విమలచరితులు త్రైలోక్యపితరులైన
జానకీరాములను నేను సన్నుతింతు

(వ్రాసిన తేదీ: 2013-5-19)